పోస్ట్‌లు

సుప్రీమ్ కి సమయం లేదు!

చిత్రం
Chief Justice of India (CJI) made headlines by refusing to urgently hear a plea regarding the recent police crackdown on student protesters at Jantar Mantar, telling the lawyer, "Don't waste our time, and don't waste your time." The protesters belong to the "Cockroach Janata Party," a group catalyzed by CJI 's earlier, unrelated remarks where he had likened certain unemployed youth to "cockroaches." [ 1 , 2 , 3 ] సుప్రీమ్ కి సమయం లేదు!  జెన్ జీల తోకలను వెలిగించి, ఊరుకున్న సుప్రీమ్ ప్రభూ... మావీ నినాదాలు కావు, మా భవిష్యత్తు పదిలం చేసుకోవడానికై ఆరాటం. సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష కనిపించదూ..!! కళ్ళు తెరిచిన న్యాయ దేవత  ప్రధాన సేవక గణ నాయకునికి.! ప్రధాన న్యాయదీష్ గారు ఏ పని పాట లేక కాదు స్వామి   మా అవకాశాలను  అక్రమంగా దోపిడి చేస్తూన్న  స- వర్ణ- సంపన్న - కార్పోరెట్ల  బ్రో కాట్ల సంతాన  ఉన్నతోన్నత స్థానాలకై   చేసి - చేస్తున్న, చేయబోతున్న  పేపర్ లీక్లు - నీట్- జే.యి.యి., ఎస్.ఎస్.ఈ. స్టేట్ పబ్లిక్ ,  తదితర పరీక్ష పేపర్ల లీకులకు వ్యత...

స్థిరత్వానికై

చిత్రం
  స్థిరత్వానికై  నిత్య జీవితంలో తెలిసిన విషయాలు కొన్ని... తెలియని వివక్షలు ఎన్నో.... తెలిసేలోపే  వేటుకులోనై నేను. కాలం తిరిగి రానిది,  జ్ఞానం నాశనం కానిది. లోక వ్యవహారం తెలిసి నడిచినా,  స్వీయ చపలత్వం సాధన చేసి నిలిపిన శ్రద్ధను బలహీనపరచినా,   సడలిపోయిన పట్టుదల  నైరాశ్యంకులోను చేసినా,  చేవకు పురికోల్పలేక  చతకిల పడ్డేలా చేసినా. నత్తనడకలా జీవితమున్నా  స్వల్ప ఆనందాల సంతృప్తి చేందినా.... తృప్తిపొందక....  స్థిరత్వానికై పోటి లోకానికి వేళ్తున్నా... ఇక కాల నిర్ణయమే......... వెయ్యి ఓటములు ఎదురైన తిరిగి ప్రయత్నిస్తా. విజయుని అవుతా.

78వ స్వాతంత్రం

చిత్రం
  78వ స్వాతంత్ర్య దినోత్సం 77వ    స్వేచ్ఛ స్వాతంత్ర్యాల వేడుక ఓవైపు విశృంఖలమైన స్వేచ్ఛ మరోవైపు స్వాతంత్ర్యం స్వార్థపరుల పైశాచికానందమైంది. పేదబీదలకు వైద్యం చేసే మహిళ డాక్టర్ను స్వేచ్ఛ స్వాతంత్రం బలితీసుకుంది. స్వేచ్ఛ సత్యాన్ని కప్పి ఆత్మహత్య అంది. స్వా- తంత్రం    ప్రిన్సిపాల్ ని పెద్ద మేడికల్ కాలేజీకి బదిలీ చేసింది. స్వా తంత్రం ఇప్పుడు నిందితుడు దొరికాడు అరెస్ట్ చేశాము అంది. పోస్ట్ మార్ట్ రిపోర్ట్ వ్యక్తికాదు సామూహిక అత్యాచారమని తీవ్రమైనగాయలతో హత్య చేశారని నిజం పలికింది. కలకత్తా ప్రభుత్వమే దిగివచ్చి మహిళపై   " మమత" చూపి ధర్న చేస్తుంది. హైకోర్టు ఆదేశంతో  సిబిఐ నేరపరిశోధన చేయడానికి సిద్ధమతుంది. పోలీసు బాస్ మీడియాకు తల ఎత్తకుండా సామగానం చేశాడు. ఇంకా నిందిత- బాధితురాల బైయోడేటాన్వేషణలో రాచ కీయ కీచకుల వ్యూహాకర్తల రచనోపాయాలకు సాన పడుతున్నాయి. శిక్షాస్మృతి కఠిణ శిక్షలకోసం పేజీలు తిప్పుతుంది. స్వేచ్ఛగా తిరుగుతున్న నేరాని ప్రతిఘటించలేని ప్రజలు   తమవంతు కోసం ఎదురుచూస్తున్నారు. స్వేచ్ఛ స్వాతంత్రం కదా అంతే మరీ స్వా- తంత్రం- లో స్వేచ్ఛ.

వచన కవిత్వంలో రైతుల ఆత్మావిష్కరణ

  వచన కవిత్వంలో రైతుల ఆత్మావిష్కరణ డాక్టర్. పోలా బాలగణేశ్ టి.జి.టి. తెలుగు   ఉపాధ్యాయులు, గేస్ట్ ఫ్యాకల్టి, ఏకలవ్య ఆదర్శ ఆవాశ పాఠశాల, బుట్టాయిగూడెం, ఏలూరు జిల్లా-532502 ఉపోద్ఘాతం                       భారతీయ ఇతిహాసంలో రైతుల ప్రస్థానం గమనించినట్లైతే మొదట చాతువర్ణ వ్యవస్థలో వైశ్యులు వ్యవసాయం చేయడం గమనిస్తాము. తర్వాత కాలప్రవాహంలో ఈ వ్యవసాయం శూద్రులకు సంక్రమించింది. నేడు వ్యవసాయం చేయని, రాని వర్గం లేదు. నాగరికతకు పునాది వేసింది వ్యవసాయం అంటే అతిశయోక్తి కాదు. అటువంటి రైతు పరిస్థితి నేటికి అస్థవ్యస్థంగా ఉంది. రైతుల పట్ల నిరాధరణ పరిస్థితులు పెరుగిపోతున్నాయి. అందులో ఓటుబ్యాంకు రాజకీయాలు కారణంగా పార్టీ రైతులు తప్ప పూర్తి రైతాంగం ప్రభుత్వ సదుపాయాలు పొందడం లేదు. “ వ్యవసాయం సాటిలేని సృజనాత్మక కళ. ప్రపంచంలో సజీవ సృష్టి చేసే కళ అదొక్కటే చరిత్రలో మొట మొదటి మౌళిక కళాకారుడు రైతే. చరిత్రలో సాటిలేని వంచన పాలయ్యింది కూడా రైతే ” అని పాపినేని శివశంకర్ గారు ‘ రైతు కవితా వికాసం ’ అనే వ్యాసంలో పేర్కోన్నారు. ఈ మాటలు...

గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం

చిత్రం
  గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం డాక్టర్. పోల బాల గణేష్ ,   ఈ.ఎం.ఆర్. మోడల్ స్కూల్ ,   బుట్టాయిగూడెం ,   ఏలూరు జిల్లా   ఆంధ్ర ప్రదేశ్ -5344465 9704555450.              భూమిపై మానవ జన్మ పొందిన ప్రతి మానవుడు సాటి మనుషుల పట్ల మానవత్వం కలిగి ఉండాలి. తనలాగా తోటి మనిషి కూడా అనేక సమస్యలతో బాధపడుతున్నాడని అతని పట్లకనీసంగా మానవత్వం కలిగి వ్యవహరించాలనే దృక్పథం గురజాడ కవిత్వంలో కనిపిస్తుంది.   భారతీయ సమాజం వర్ణాలుగా విభజింపబడి , ఆయా వర్ణాలు తమదైన వృత్తిని జీవన విధానాలు కలిగి సమాజంలో జీవిస్తుంటారు.   కానీ మన భారతీయులు వర్ణాశ్రమ ధర్మాలకు అధిక ప్రాధాన్యత నిచ్చి కనీసం మానవులుగా కూడా వ్యవహరించకుండా, ఈ సమాజంలో అట్టడుగు వర్గాన్ని సృష్టించి వారి పట్ల అమానుషంగా ప్రవర్తించే అనేక నియమాలను   ఏర్పరచుకొని జీవించడం జరిగింది.   “ మలిన వృత్తులు మాలవారని కులము వేర్చిన బలియు రొక దే శమున కొందరి వెలికి దోసిరి మలినమే, మాల కులము లేదట వొక్క వేటున పసరముల హింసించు వారికి కులము కలద...